కెమికల్ ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థ పదార్ధాలు బయటికి వదిలేయడంతో రంగాపురం చెరువులోని నీళ్ళు పూర్తిగా విష పూరితమై చెరువులో చేపలు చనిపోతున్నయని మత్స్యకారులు,గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

 Immediate Action Should Be Taken Against Chemical Factories, Immediate Action ,-TeluguStop.com

అంతేకాకుండా ఆ చెరువు దగ్గరకు పశువులను పంపాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కెమికల్ వ్యర్థాలతో చెరువు నీటిని కలుషితం చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube