యాదాద్రిని దర్శించుకున్న సిఎస్ శాంతికుమారి

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ( Yadadri Sri Lakshmi Narasimha Swamy )ఆలయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతకుమారి( CS Shanti Kumari ) మంగళవారం దర్శించుకున్నారు.ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

 Cs Shanti Kumari Visited Yadadri, Cs Shanti Kumari, Yadadri Sri Lakshmi Narasimh-TeluguStop.com

అనంతరం ప్రధాన ఆలయంలోని స్వయంభు మూర్తులను ప్రత్యేక ఏర్పాట్ల నడుమ దర్శించుకొని,ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ ముఖ మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం పొందారు.

దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు( Eo Bhaskar Rao ) ఆమెకు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube