విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్( Visakha Human Trafficking ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కంబోడియా( Cambodia ) సైబర్ నేరస్థుల నుంచి 58 మందికి విముక్తి కలిగించారు.

 Investigation In Visakha Human Trafficking Case Is In Full Swing Details, 58 Vic-TeluguStop.com

వీరిలో ఏపీకి చెందిన వాళ్లు 40 మంది ఉన్నట్లు గుర్తించారు.అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు 18 మంది ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో కంబోడియా నుంచి భారత్ కు చెందిన 58 మంది బాధితులు విశాఖకు రానున్నారు.కంబోడియా నుంచి విశాఖకు వస్తున్న వారి కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు.

కాగా హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో సుమారు 150 మంది చిక్కుకున్నారని సమాచారం.ఇక దేశ వ్యాప్తంగా ఈ విధంగా చిక్కుకున్న బాధితులు ఐదు వేల మంది ఉంటారని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube