పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

పల్నాడు జిల్లా( Palnadu district )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.పసుమర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది.

 Fatal Road Accident In Palnadu District. Six Persons Burnt Alive ,palnadu Distr-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు.

మరో ఇరవై మందికి గాయాలు అయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.

బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube