ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు స్వల్ప ఊరట

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు( MLA Amanatullah Khan ) ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఈ మేరకు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్( Delhi Waqf Board ) అక్రమాల కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.ఈ నేపథ్యంలో రూ.15 వేల పూచీకత్తుపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.అయితే ఇటీవలే ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 Little Relief For Aap Mla Amanatullah Khan Details, Aap Mla Amanatullah Khan, Co-TeluguStop.com

2018 నుంచి 2022 మధ్య వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న అమానతుల్లా బోర్డులోని సిబ్బంది నియామకాల్లో అక్రమాలు చేశారని ఈడీ ( ED ) ఆరోపిస్తుంది.తన అనుచరుల పేరి ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే డబ్బును పెట్టుబడిగా పెట్టారని ఈడీ పేర్కొంది.మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నాయని ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube