కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్( KCR ) కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు రేపు ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

 Election Commission Notices To Kcr..! ,election Commission Notices, Kcr, Brs , C-TeluguStop.com


ఈ నెల 5వ తేదీన సిరిసిల్ల( Sirisilla )లో జరిగిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఈసీ కేసీఆర్ నోటీసులు అందించిందని తెలుస్తోంది.

కాగా రేపటిలోగా కేసీఆర్ లీగల్ సెల్ వివరణ ఇవ్వనుందని తెలుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube