అన్నపై దాడి చేసిన తమ్ముడు పై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో అన్నపై దాడి చేసిన తమ్ముడు పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.వివరాల ప్రకారం రామన్నపేటకు చెందిన గుండుజు రాజేశం , గుండుజు శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములు.

 A Case Has Been Registered Against The Man Who Assaulted Brother, Rajanna Sircil-TeluguStop.com

ఇంటి స్థలం వద్ద గొడవ పడగ శ్రీనివాస్(తమ్ముడు),రాజేశం(అన్న) పై దాడి చేసి గాయపరిచాడు.రాజేష్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube