Kishan Reddy : కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాయడం ఖాయం..: కిషన్ రెడ్డి

కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాయడం ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan reddy ) అన్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 It Is Certain That The Bjp Government Will Be Written At The Center Once Again-TeluguStop.com

రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.దేశ ప్రజలంతా మరోసారి ప్రధానిగా మోదీ( Narendra Modi )నే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో బీజేపీ మూడు వందలకు పైగా సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అలాగే మిత్ర పక్షాలతో కలిసి మరికొన్ని సీట్లు సాధించి మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube