అంగన్ వాడి కెంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం( Poshan Pakhwada ) ఘనంగా నిర్వహించారు.గర్భిణీ స్త్రీలు, బాలింతల పిల్లల తల్లులు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.
పిల్లల పుట్టిన రోజు, అక్షరాబ్యాసం( Aksharabhyasam ) చేసారు.
ఈ కార్యక్రమంలో నీలోజిపల్లి అంగన్వాడి టిచర్ అవుల లక్ష్మి, అశవర్కర్, కమిటీ సభ్యులు పాల్గోన్నారు.
రామన్నపేట గ్రామంలో అంగన్ వాడి టీచర్ ఈడుగు విజయ, అశవర్కర్ తిరుమల,వివో, పిల్లల తల్లులు, సభ్యులు తదితరులు పాల్గోన్నారు.