కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉపలోకయుక్త జస్టిస్ శ్రీ వి నిరంజన్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉపలోకయుక్త జస్టిస్ వి.నిరంజన్ రావు.

 Telangana State Upalokayukta Justice Shri V Niranjan Rao Visited Rajanna With Hi-TeluguStop.com

స్వామి వారి దర్శనం అనంతరము నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.ఉపలోకయుక్త జస్టిస్ దంపతులకు ఆలయ ఇన్చార్జి పర్యవేక్షకులు నాగుల మహేష్ లడ్డు ప్రసాదం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube