Mudragada Padmanabham : వైసీపీలో చేరిన ముద్రగడ.. పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham )వైసీపీలో చేరారు.తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ( CM Jagan )సమక్షంలో ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 Mudragada Who Joined Ycp Was Invited By Cm Jagan To Join The Party-TeluguStop.com

ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో చేరారు.ఈ మేరకు కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా ముద్రగడ పోటీపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ( YCP )విజయం కోసం తనవంతు కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube