ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సారంపల్లి గ్రామపంచాయతీ సెక్రెటరీకి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని అందించి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయించిన నేతలు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.

 Portrait Of Cm Revanth Reddy Should Be Installed In Every Government Office, Cm-TeluguStop.com

జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రాజు.

ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు గుగ్గిల రాములు, మాజీ ఉపసర్పంచ్ పరుశరాములు, మునిగేల అంజయ్య, గంగారం, ఆనందం, దేవరాజు, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube