Rajanna Sircilla : పల్లె నుండి ప్రతిమ మెడికల్ కళాశాల ఉచిత బస్ను ప్రారంభించిన ప్రతిమ మెడికల్ కళాశాల ఏరియా కో ఆర్డినేటర్ ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్ల పల్లె నుండి నగునూర్ ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రతిమ మెడికల్ కళాశాల ఏరియా కో ఆర్డినేటర్, ఎల్లారెడ్డిపేట మండల ఇంచార్జీ ఒగ్గు బాలరాజు యాదవ్ రాగట్ల పల్లె గ్రామ ప్రజల సౌకర్యార్థం ఉచిత మెడికల్ బస్ సౌకర్యం( Free Medical Bus ) ను ప్రారంబించారు.రాగట్లపల్లె నుండి ప్రతిమ మెడికల్ కళాశాల కు బస్ సౌకర్యం కల్పించిన ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) ను గ్రామస్థులు శాలువా కప్పి సన్మానించారు.

 Pratima Medical College Area Coordinator Oggu Balaraju Yadav Started Free Bus F-TeluguStop.com

ప్రతి శుక్రవారం బస్ సౌకర్యం ప్రతిమ మెడికల్ కళాశాల కు వెళ్తుందని ఇట్టి అవకాశం రాగట్లపల్లె గ్రామస్థులు వినియోగించుకోవాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మందాటి లక్ష్మణ్,మందాటీ రాము, మందాటి లక్ష్మణ్ తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube