కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న ఎస్బిఐ డిప్యూటీ జెనరల్ మేనేజర్ వివేక్ చంద్ర జైస్వాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా శ్రీ వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వివేక్ చంద్ర జైస్వాల్.స్వామి వారి దర్శనము చేసుకొని ప్రత్యేక పూజలు చేసారు.

 Sbi Deputy General Manager Vivek Chandra Jaiswal Visited Rajanna Temple, Sbi Dep-TeluguStop.com

అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.ఆలయ పర్యవేక్షకులు బి.తిరుపతి రావు ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.వారి వెంట ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు ఇన్స్పెక్టర్ అశోక్ గొట్టం గిరి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube