రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో శ్రీ గ్రామ సేవా కార్యక్రమాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ రామకృష్ణ మఠం వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్య సేవలు విద్యార్థులకు చదువులపై అవగాహన కార్యక్రమాన్ని శ్రీ సేవా గ్రామ వారి సహకారంతో నిరుపేదలకు,వృద్ధులకు మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

 Sri Grama Seva Program Under Ramakrishna Matham, Sri Grama Seva Program ,ramakri-TeluguStop.com

ఈ సందర్భంగా ఆరవ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై మోటివేషన్ క్లాసులు,యోగా శిక్షణా శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆర్కే మఠం వాలంటరీ వేణు డాక్టర్, జయమ్మ,నగేష, నర్సింగ్,రమేష్,సుభాష్, విగ్నేష్,శివ,శివస్వామి, అరుణ్,రాజు,మధు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube