యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీత ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి గురువారం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆమెకు ఆలయ అర్చకులు,ఈవో ఘనంగా స్వాగతం పలికారు.

 Cm Revanth Reddy Wife Geetha Special Pooja In Yadadri, Cm Revanth Reddy,cm Revan-TeluguStop.com

అనంతరం గీతా రెడ్డికి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube