Narendra Modi : 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం..: మోదీ

మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) పర్యటన కొనసాగుతోంది.జాబువాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాము ప్రజల కోసం 24 గంటలు కష్టపడతామని చెప్పారు.2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 400 Seats Are Assured For Nda Alliance In 2024 Elections Modi Bjp-TeluguStop.com

ఇందులో బీజేపీ( BJP ) సింగిల్ గా 370 స్థానాలు సాధిస్తుందని తెలిపారు.అలాగే ప్రస్తుతం మధ్యప్రదేశ్ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే( Congress party ) కారణమని మోదీ ఆరోపించారు.గిరిజనులను కాంగ్రెస్ ఓటు బ్యాంకులాగానే వాడుకుందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube