Chandrababu Naidu : సమాజం పట్ల సీఎం జగన్ కు బాధ్యత లేదు..: చంద్రబాబు

అనకాపల్లి జిల్లా( Anakapalli district ) మాడుగుల గొండపాలెంలో టీడీపీ రా కదలి రా సభ( Raa Kadali Ra ) జరుగుతోంది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కీలక వ్యాఖ్యలు చేశారు.

 Cm Jagan Has No Responsibility Towards Society Chandrababu-TeluguStop.com

ఉత్తరాంధ్రను సీఎం జగన్ అభివృద్ధి చేయలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్రను బంగారు గనిగా మార్చుకున్నారన్న ఆయన ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు.విశాఖ( Visakhapatnam )లో భూములన్నీ కొల్లగొట్టారని మండిపడ్డారు.

విశాఖకు తాను ఎన్నో గ్రూప్ లు తీసుకువస్తే అన్నింటినీ తరిమేశారన్నారు.ఈ క్రమంలోనే లులు గ్రూప్ హైదరాబాద్ కు వెళ్లిపోయిందని చెప్పారు.

సంస్థలన్నింటినీ వెళ్లగొట్టి భూములను రియల్ ఎస్టేట్ కు అమ్ముకున్నారని విమర్శించారు.సమాజం పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత లేదని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube