అయోధ్యలో అందరూ నిశ్చితంగా ఉండొచ్చు..: యూపీ సీఎం యోగి

అయోధ్య రామమందిరం( Ayodhya Ram Mandir ) కోసం దేశమంతా ఎదురు చూసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్( UP CM Yogi Adithyanath ) అన్నారు.రామాలయాన్ని ఎక్కడ నిర్మించాలనుకున్నామో బాలరాముడిని అక్కడే ప్రతిష్టించామని తెలిపారు.

 Up Cm Yogi Adithyanath On Ayodhya Ram Mandir, Ayodhya,ram Mandir,yogi Adithyanat-TeluguStop.com

తులసీదాస్ వర్ణించినట్లుగానే బాలరాముడిని ప్రతిష్టించామని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.సుమారు ఐదు వందల ఏళ్ల నాటి భారతీయుల కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) నెరవేర్చారని తెలిపారు.ఈ క్రమంలోనే రామనగరికి స్వాగతం పలుకుతున్నామన్నారు.అయోధ్య సనాతన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు.ఈ రామ మందిరం దేశ ప్రతిష్టను మరింతగా పెంచుతుందని తెలిపారు.అయోధ్యలో అందరూ నిశ్చితంగా ఉండొచ్చన్న యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో కర్ఫ్యూ ఉండదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube