వైసీపీ నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు..!!

ఏపీలోని వైసీపీలో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వైసీపీ నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది.

 Cm Jagan Is Working On The Fourth List Of Ycp..!!-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు.మంత్రి అంబటి రాంబాబు, బియ్యపు మధుసూదన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డితో పాటు మానుగుంట మహిధర్ రెడ్డి క్యాంపు ఆఫీస్ కు వెళ్లారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జుల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మధుసూదన్ యాదవ్ తో చర్చించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube