ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే పోరాటం..: హరీశ్ రావు

మాజీ మంత్రి

హరీశ్ రావు

మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.తాము ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

 The Fight Is On The Side Of The People Even If It Is In The Opposition: Harish R-TeluguStop.com

కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని హరీశ్ రావు తెలిపారు.నీతి ఆయోగ్ తాజా నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని తెలుస్తోంది.

నీతి ఆయోగ్ నివేదికతోనైనా

కాంగ్రెస్

నేతలు నిజాలు మాట్లాడాలని పేర్కొన్నారు.ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

ఇది మంచిది కాదు.పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

రాజకీయాలకు అతీతంగా

కేసీఆర్

తెలంగాణను అభివృద్ధి చేశారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube