కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను జనసేన నేత బొలిశెట్టి కలిశారు.భేటీ అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారని తెలిపారు.
ఈనెల 22 లోపు ముద్రగడను కలవడానికి పవన్ కల్యాణ్ వస్తారని బొలిశెట్టి పేర్కొన్నారు.పవన్ వచ్చిన తరువాత పార్టీలో చేరుతానని ముద్రగడ చెప్పారన్నారు.
ముద్రగడ పార్టీలోకి వస్తే జనసేన బలం పెరుగుతుందని తెలిపారు.







