మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు

మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని తెలిపారు.

 Former Mp Harsh Kumar's Key Comments-TeluguStop.com

ఏపీ కాంగ్రెస్ లో ఎవరూ నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు.

రాష్ట్రంలో జగన్ ను గద్దె దించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.అలాగే జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు.

అదేవిధంగా ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహ గర్జన కార్యక్రమం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube