నేడు తిరువూరు, ఆచంట సభలకు చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ మేరకు తిరువూరు మరియు ఆచంటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలకు ఆయన హాజరుకానున్నారు.

 Chandrababu To Tiruvuru And Achanta Sabhas Today..!!-TeluguStop.com

‘రా కదిలిరా’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సభలకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.దాదాపు 60 ఎకరాల్లో తిరువూరు సభకు ఏర్పాట్లు చేయగా .టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం నుంచి కూడా పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే భారీ వాహన ర్యాలీలతో నేతలు సభాస్థలికి తరలివస్తున్నారు.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా చంద్రబాబు సభలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube