వంద రోజుల్లో టీడీపీ - జనసేన ప్రభుత్వం వస్తుంది..: ఎంపీ రామ్మోహన్

టీడీపీ నేత నారా లోకేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ప్రారంభమైంది.ఈ మేరకు యువగళం -నవశకం పేరిట జరుగుతున్న భారీ బహిరంగ సభకు టీడీపీ నేతలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

 Tdp-jana Sena Government Will Come In 100 Days: Mp Rammohan...-TeluguStop.com

యువగళం – నవశకం భారీ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం కానుందని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.లోకేశ్ పాదయాత్రను ప్రజలు విజయవంతం చేశారని పేర్కొన్నారు.

అలాగే మరో వంద రోజుల్లో టీడీపీ – జనసేన ప్రభుత్వాన్ని చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోబోతున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube