ఈనెల 14న జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు..: సీపీఐ రామకృష్ణ

ఏపీ సీఎం జగన్ పై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.జగన్ ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదంటూ ధ్వజమెత్తారు.

 Agitations At District Collectorates On 14th Of This Month..: Cpi Ramakrishna-TeluguStop.com

తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే ఇక్కడ జగన్ కు పడుతుందని రామకృష్ణ జోస్యం చెప్పారు.ఏపీలో ఓ వైపు తుఫాన్, మరోవైపు కరవుతో ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు.

తుఫాన్ ప్రభావిత బాధితులను పరామర్శించేందుకు వెళ్లి షో చేస్తున్నారని విమర్శించారు.రైతుల కష్టాల్లో ఉన్నారన్న బాధ సీఎం జగన్ కు లేదని మండిపడ్డారు.460 మండలాల్లో తీవ్ర కరవుంటే 103 మండలాల్లోనే ఉందన్నారు.అలాగే ఈనెల 14న జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube