ఏపీకి రూ.8 వేల కోట్లు ఇస్తున్నాం..: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాని సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.ఈ క్రమంలోనే కేంద్రం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరు అందిస్తోందని తెలిపారు.

 We Are Giving Rs.8 Thousand Crores To Ap..: Union Minister Ashwini Vaishnav-TeluguStop.com

అలాగే ఆయుష్మాన్ కార్డు ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.కేకే లైన్ ను డబుల్ లైన్ గా మారుస్తామన్నారు.విశాఖ బెనారస్ రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామన్న ఆయన ఏపీకి రూ.8 వేల కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube