వేములవాడ ఎమ్మెల్యే ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డిసిసి కార్యదర్శి.. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపొందగా ఆయనను  రుద్రంగి మండల కేంద్రనికి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి బుధవారం హైదరాబాదులోని ఎల్లా హోటల్లో కలిసి తిరుపతి  వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు.అలాగే శాలువా కప్పి నూతన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.

 Dcc Secretary Congratulated Vemulawada Mla , Vemulawada Mla , Dcc Secretary, Adi-TeluguStop.com

వెంకటేశ్వర స్వామి వారి కృప వారిపై ఉండి నూతనంగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గా అవకాశం కల్పించాలని  కోరినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube