ఏపీలో మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల

ఏపీలో మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులను విడుదల చేశారు.ఈ మేరకు ఓఎన్జీసీ పైప్ లైన్ వలన నష్టపోయిన మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించారు.

 Funds Released For Fishermen Families In Ap-TeluguStop.com

క్యాంప్ ఆఫీస్ నుంచి నిధులను సీఎం జగన్ వర్చువల్ గా విడుదల చేశారు.ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని మొత్తం 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్లను విడుదల చేశారు.పైపు లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు నెలకు రూ.11,500 చొప్పున ఆరు నెలలకు గానూ రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్లను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube