చిత్తూరు జిల్లా వి.కోటలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో గజరాజుల గుంపు బీభత్సం సృష్టించింది.

 Distress Of Elephants In V. Kota Of Chittoor District-TeluguStop.com

తోట కనుమ, గోనమాకులపల్లి, నాగిరెడ్డిపల్లి, బోయకొండలో పలు పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి.

గజరాజుల సంచారం నేపథ్యంలో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అదేవిధంగా ఇప్పటివరకు ఏనుగుల సృష్టించిన బీభత్సంతో సుమారు రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తమను, తమ పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube