విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ ఆరా

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.బాధితులను ఆదుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 Cm Jagan Inquired About The Burning Of Boats In Visakha Fishing Harbour-TeluguStop.com

ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికి తీయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.ఈ క్రమంలోనే మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

బోట్లు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రమాదంలో కాలిపోయిన ఒక్కో బోటు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోవైపు ఫిషింగ్ హార్బర్ వద్ద గంగపుత్రులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube