ఉత్తరాంధ్రలో రెండో విడత ‘నిజం గెలవాలి’ పరామర్శ యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ రెండో విడత యాత్ర వచ్చే వారంలో ప్రారంభం కానుంది.

 The Second Phase Of 'nizam Gelavali' Paramarsha Yatra In Uttarandhra-TeluguStop.com

ఈ మేరకు ఉత్తరాంధ్రలో భువనేశ్వరి పరామర్శ యాత్రను కొనసాగించనున్నారు.

ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో యాత్ర సాగనుంది.చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న బాధతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు.

ఇప్పటికే మొదటి విడత యాత్రను పూర్తి చేసిన భువనేశ్వరి తిరుపతి, శ్రీకాళహస్తి మరియు చంద్రగిరి నియోజకవర్గాల్లో పర్యటించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube