పెద్దిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి..: ఎంపీ రామ్మోహన్ నాయుడు

పుంగనూరులో సిక్కోలు వాసులపై దాడి జరగడం దారుణమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.సైకిల్ యాత్ర చేస్తున్న కార్యకర్తలను అవమానిస్తారా అని ప్రశ్నించారు.

 Peddireddy Should Resign As Minister..: Mp Rammohan Naidu-TeluguStop.com

సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.పెద్దిరెడ్డి రాయలసీమ పరువు తీస్తున్నారన్న ఆయన పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.జగన్ కానీ, మంత్రులు కానీ ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube