ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్లపై విచారణ

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పీటీ వారెంట్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది.కాగా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్లపై ఇప్పటికే వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.

 Investigation On Chandrababu Pt Warrants In Fiber Net Case-TeluguStop.com

అయితే దీనిపై ఫైనల్ గా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి న్యాయవాదులకు సూచించారు.ఈ క్రమంలో చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదన విపిస్తున్నారు.

సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వస్తున్నట్లు న్యాయవాదులు సమాచారం ఇచ్చారు.వాదనలు పూర్తి చేస్తే ఇవాళే నిర్ణయం చెబుతానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube