ఖమ్మం జిల్లా గుడిపాడులో పోడు వివాదం

ఖమ్మం జిల్లాలోని గుడిపాడులో పోడు వివాదం తలెత్తింది.పోడు భూములను సాగు చేసుకుంటున్న స్థానిక ప్రజలు పంటలను సాగు చేసుకుంటున్నారు.

 Podu Land Dispute In Gudipadu Of Khammam District-TeluguStop.com

అయితే స్థానికుల పంటలను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు.ఈ క్రమంలోనే కంది, మొక్కజొన్న, జీడీ మొక్కలను అధికారులు పీకేశారు.

దీంతో పీకేసిన మొక్కలతో పోడు సాగుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులు తమ పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదు చేశారు.

తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube