మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన...!

సూర్యాపేట జిల్లా: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కన్వీనర్ మల్లెల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పెంచిన వేతనాలు అమలు చేయాలని,పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

 Mid-day Meal Workers Protest, Mid-day Meal Workers, Protest, Chalo Collectorate,-TeluguStop.com

కనీస వేతనం రూ.22 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు.ఈనెల 9న ఛలో కలెక్టరేట్ ముట్టడికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమా, రహీమా,నాగమ్మ,మణెమ్మ,అంజమ్మ,భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube