మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై విచారణ వాయిదా

మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ ల్యాండ్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

 Adjournment Of Hearing On Former Minister Narayana's Petitions-TeluguStop.com

ఈ మేరకు ఈనెల 16వ తేదీకి విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.ఈ క్రమంలోనే నారాయణ ముందస్తు బెయిల్ ను హైకోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది.

సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో నారాయణకు ఉన్న ముందస్తు బెయిల్ ను పొడిగించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరగా.తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సైతం కోరారు.

దీంతో కేసు విచారణను న్యాయస్థానం రెండు వారాల పాటు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube