పరీక్ష రద్దుపై కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు..: ఈటల రాజేందర్

తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష రద్దుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.ఎగ్జామ్ ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని తెలిపారు.

 The Court Verdict On The Cancellation Of The Exam Is A Blow To The Government..:-TeluguStop.com

పరీక్ష రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ సీఎంగా రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ చేయలేదని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పాలనలో మొత్తం 17 పేపర్లు లీక్ అయ్యాయన్న ఈటల ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి సారించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube