కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలన అంతా మోసం.. : మంత్రి కేటీఆర్

తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 Half A Century Of Congress Rule Was A Fraud..: Minister Ktr-TeluguStop.com

కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలన అంతా మోసం, వంచన, ద్రోహమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

రాబందుల రాజ్యం వస్తే రైతుబంధు రద్దు అవడం ఖాయమని చెప్పారు.స్కాముల పార్టీకి స్వాగతం చెప్తే స్కీమ్ లు ఎత్తేయడం గ్యారెంటీ అంటూ సెటైర్లు వేశారు.

మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి అన్నారు.అయితే ఇది.మీ కపట కథలు తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ.! అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇక్కడ మీ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube