విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద హైఅలర్ట్

విజయవాడలోని ఏసీబీ కోర్టు దగ్గర హై అలర్ట్ జారీ చేశారు పోలీసులు.ఈ మేరకు న్యాయస్థానం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 High Alert At Vijayawada Acb Court-TeluguStop.com

అదేవిధంగా కోర్టుకు వెళ్లే దారుల్లో రాకపోకలను నిషేధించారు.ఈ క్రమంలోనే న్యాయవాదులను మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి వచ్చేందుకు పోలీసులు అనుమతిని ఇస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.శాంతి భద్రతల దృష్ట్యా సుమారు ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు కేసు వాదనల నేపథ్యంలో ఉదయం నుంచి ఏసీబీ కోర్టులోనే ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube