బీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదు..: లక్ష్మణ్

బీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదని చెప్పారు.

 People's Lives Have Not Changed Under Brs Rule..: Laxman-TeluguStop.com

కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్నీ బుట్టదాఖలు చేశారని తెలిపారు.

ఎన్నికల సమయంలో కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం తప్పదన్నారు.మూడు దశలుగా బీజేపీ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube