అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో టెన్షన్ వాతావరణం

అనంతపురం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ లైబ్రేరియన్ పై దాడి చేశారని తెలుస్తోంది.

 An Atmosphere Of Tension In Anantapur Kendriya Vidyalaya-TeluguStop.com

ఈ క్రమంలోనే వేధిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రేరియన్ పై దాడికి పాల్పడ్డారు.గత కొన్ని రోజులుగా లైబ్రేరియన్ విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

దీనిపై గతంలో ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు.తల్లిదండ్రుల ఆందోళనలతో అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube