తిరుమల నడకదారిలో చిన్నారి పై దాడి చాలా బాధాకరం..టిటిడి ఈఓ ధర్మారెడ్డి

తిరుమల( Tirumala ) నడకదారిలో చిన్నారి పై దాడి చాలా బాధాకరం.నడకమార్గంలో 500 సిసి కెమారాలు ఏర్పాటు చెస్తాం ఘటన పై సిసిఎఫ్ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చెయ్యించాంచిరుతను( Cheetah ) భంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నాం

 Attack On Child On Tirumala Walkway Is Very Sad..ttd Eo Dharma Reddy Cheetah ,-TeluguStop.com

గతంలో బోన్ లు ఏర్పాటు చేసి చిరుత ను బందించాము నడకదారిలో పారెస్టు, పోలీస్, టిటిడి కలిసి పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాంఘాట్ రోడ్డులో సాయంత్రం6 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల నిలిపివేత….

నడకదారులులో 2 గంటలకే భక్తులును అనుమతించే అంశాలు పై పరిశిలించి నిర్ణయం తీసుకుంటాం నడకమార్గంలో ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలుచిన్నపిల్లల లతో వచ్చే తల్లితండ్రులు వారిని జాగ్రత్త గా పర్యవేక్షించాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube