మణిపూర్ లో బాధితులకు న్యాయం జరగాలి..: కాంగ్రెస్ ఎంపీ

మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.

 Justice Should Be Done To The Victims In Manipur: Congress Mp-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు అవిశ్వాసంపై చర్చ జరగనుంది.ఇందులో భాగంగానే లోక్ సభలో చర్చను కాంగ్రెస్ ఎంపీ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే మణిపూర్ లో బాధితులకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కోరారు.మణిపూర్ లో మహిళలు, యువకులు, విద్యార్థులు న్యాయం కోరుతున్నారని చెప్పారు.

మణిపూర్ గురించి ప్రధాని మోదీ మాట్లాడాలని కోరుకుంటున్నామని తెలిపారు.దీనిపై ఎంతమంది మాట్లాడినా ప్రధాని మాట్లాడితే వేరేగా ఉంటుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube