ఏపీ ప్రభుత్వ తీరుపై పురంధేశ్వరి మండిపాటు

ఏపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా మండపడ్డారు.వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారన్న పురంధేశ్వరి టెక్కలి చుట్టు ఉన్న గ్రానైట్ పరిశ్రమలను తమ వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.

 Purandheswari Is Angry About The Behavior Of The Ap Government-TeluguStop.com

పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని ఆమె ప్రశ్నించారు.ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎంపీలకే రక్షణ లేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube