నర్మాల మానేరు సందర్శకులకు అనుమతి లేదు..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి నుండి నీరు ప్రమాదకరంగా దూకుతుండడంతో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి ఎవరిని అనుమతించడం లేదని, దూర ప్రాంతాల నుండి, చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విందించడమైందని ఈ సందర్భంగా గంభీరావుపేట ఎస్ఐ మహేష్ తెలిపారు.ఎవరు కూడా ఎగువ మానేరు వద్దకు రాకూడదని, ప్రస్తుతానికి రాకపోకలు నిలిపివేశామని , ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలియజేశారు.

 Visits To Narmala Dam Not Allowed,rajanna Sircilla, Narmala Dam,heavy Rains,floo-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube