అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోనేది లేదు..: వైవీ సుబ్బారెడ్డి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేనాని ఎవరో రాసిన స్క్రిప్ట్ ను చదువుతున్నారన్న ఆయన పవన్ పబ్లిసిటీ కోసం మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు.

 There Is No Peace If Lies Are Propagated..: Yv Subbareddy-TeluguStop.com

వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.సెప్టెంబర్ లో సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు.

బీసీలు అంటే జగన్ కు అభిమానమని చెప్పారు.పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube