జలదిగ్బంధంలో అల్లూరి జిల్లాలోని వడ్డిగూడెం

అల్లూరి జిల్లా వీఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.గోదావరి నది చుట్టు ముట్టడంతో ప్రజలు నీటిలో చిక్కుకుని పోయారు.

 Vaddigudem In Alluri District Is Waterlogged-TeluguStop.com

గ్రామంలో నడుము లోతు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అప్రమత్తమైన అధికారులు వడ్డిగూడెం గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

మరోవైపు చింతూరు మండలం కుయుగురు వద్ద బ్రిడ్జి నీటమునిగింది.దీంతో చింతూరు నుంచి ఒరిస్సాకు వెళ్లే ప్రధాన రహదారికి అంతరాయం ఏర్పడింది.

అదేవిధంగా ఎటపాక మండలం మురుమురు వద్ద ప్రధాన రహదారిపై గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ క్రమంలో కూనవరం నుంచి భద్రాచలంకు వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube