గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ మౌనదీక్ష

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ మౌనదీక్ష చేపట్టింది.ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు ఈ దీక్షకు దిగినట్లు తెలుస్తోంది.

 Satyagraha Silence Of Congress Party At Gandhi Bhavan-TeluguStop.com

ఈ దీక్ష కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యనేతలు అందరూ హాజరయ్యారు.కాగా తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీరుకు నిరసనగా ఈ సత్యగ్రహ మౌనదీక్ష చేపట్టినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube