సికింద్రాబాద్: రేవంత్ రెడ్డిపై తలసాని హాట్ కామెంట్స్.రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తలసాని.
రైతులతో పెట్టుకున్న వారెవ్వరికి కూడా పుట్టగతుల లేకుండా పోయాయి.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలా మాట్లాడుతున్నారంటే ఇది పార్టీ నిర్ణయమే అయ్యి ఉంటుంది.
లేదంటే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ముక్కు పిండి రైతులకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.